Mana Telangana

బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య

జిల్లా కేంద్రములో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో ఫిర్యాదుదారుడైన క్షీరసాగర్ సత్యనారాయణ తండ్రి నారాయణ వికారాబాద్ మునిసిపల్‌లో గాంధీ కాలనీలో అద్దెకి వుంటూ…

అమెరికా స్వప్నం…చివరికి నరకం

అక్రమ వలసదారుల విషాదగాథలు ఏజెంట్లను నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వలసదారులు నరకకూపమైన డేరియన్ గ్యాప్ మీదుగా డేరింగ్ ప్రయాణం ఆహారం, నీళ్లు, ఇతర సదుపాయాలేమీ ఉండవు రోగం వస్తే ఎవరి చావు వాళ్లదే న్యూఢిల్లీ : వారు ప్రమాదకరమైన పర్వతాలు ఎక్కా రు.…

కెసి వేణుగోపాల్‌తో సిఎం రేవంత్‌రెడ్డి భేటీ

ఢిల్లీ వెళ్లిన సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీతో కలిసి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌తో గురువారం రాత్రి భేటీ అయ్యారు. ఎస్సీ వర్గీకరణ, పిసిసి కూర్పు, రాష్ట్రంలో రాజకీయ పరిణామా…

కర్ణాటక హైకోర్టులో విజయ్ మాల్యా పిటిషన్

బ్యాంకులకు రూ. వేల కోట్ల రుణాలను చెల్లించకుండా దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తాను తీసుకున్న రుణాలకు అనేక రెట్లు బ్యాంకులు తననుంచి వసూలు చేశాయని, అందుకు సంబంధించిన అకౌంట్ స్టేట్‌మెంట్లను అందించాలని కోరుతూ పిటిషన్ దా…

ఐటీ చెల్లిస్తే ఫ్రీ రేషన్ కట్..

ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఆదాయపు పన్ను చెల్లింపు దారుల వివరాలను ఆహార మంత్రిత్వశాఖతో ఐటీ విభాగం పంచుకోనుంది. తద్వారా ఏరివేత ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది. ఆదాయపు…

కాంగ్రెస్ పాపం రైతన్నలకు శాపంగా మారింది:హరీష్ రావు

రైతు భరోసా విషయంలో చేసింది గోరంత, చెప్పకునేది కొండంత అన్నట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రైతులందరికీ ఎకరాకు 7,500 రైతు భరోసా అని, దాన్ని ఎకరాకు 6 వేలకు కుదించారని పేర్కొన్నారు. ఇప్పుడు ఎకరం లోపు ఉన్న రైతులకు మ…

వర్గీకరణకు త్వరలో చట్టబద్ధత

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం లో ఎస్సీల వర్గీకరణ అంశానికి త్వరలో చట్టబద్ధత కల్పిస్తామని సిఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు రాకుండా ఉం డేందుకు వీలుగా చట్టబద్ధ్దత దోహదం చే స్తుందన్నారు. ఆ దిశగా తమ ప్రభుత్వం ఎస్సీ వర…

అభిషేకింగ్

అభిషేక్ శర్మ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ బౌలర్లను షేక్ చేస్తే.. భారత బౌలర్లు బాలత్‌తో ఆతిధ్య బ్యాటర్లను వణికించారు. దీంతో చివరి వన్డేలో భారత్ భారీ విజయం సాధించింది. 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, 41తో సిరీస్ కైవసం చేసుకుంది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ …

సచిన్‌కు కల్నల్ సికె నాయుడు జీవిత సాఫల్య పురస్కారం

ముంబై: భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) వార్షిక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం కనుల పండవగా జరిగింది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో వివిధ విభాగాల్లో ఉత్తమంగా రాణించిన క్రికెటర్లకు పురస్కారాలు అందజేశారు. భారత క్రికెట్ దిగ్గజం మాస్టర్, బ్లాస్టర్ సచిన్ టెండ…

స్పేస్‌వాక్ సమయంలో సునీతా విలియమ్స్ రికార్డు

భారతీయ సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మొత్తం స్పేస్‌వాక్ సమయంలో ఒక మహిళా వ్యోమగామిగా 62 గంటల 6 నిమిషాలు సాధించి రికార్డు సృష్టించారు. 2024 జూన్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీతా విలియమ్, ఆమె సహచర వ్యోమగామి బచ్ విల్మోర్ చిక్కుకున్న సంగతి తె…

ఆస్ట్రేలియా 654/6

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టానికి 654 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన ఆతిథ్య శ్రీలంక టీమ్ గురువారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 44 పరుగులు చే…

దక్షిణ సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం..20 మంది మృతి

దక్షిణ సూడాన్‌లో బుధవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఘోర విమాన ప్రమాదం సంభవించి 20 మంది చనిపోయారు. ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. యూవిటీ రాష్ట్రంలో గ్రేటర్ పయనీర్ ఆపరేటింగ్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఉదయం 10.30 గంటలకు ఉద్యోగులన…

భారత్‌కు తొలి ఓటమి

ఇంగ్లండ్‌తో మంగళవారం రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టి20లో ఆతిథ్య భారత్ 26 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ సిరీస్‌లో టీమిండియాకు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. ఈ గెలుపుతో ఇంగ్లండ్ సిరీస్‌లో భారత్ ఆధిక్యాన్ని 21కి తగ్గించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ…

కళాకాంతుల కొండపల్లి కుంచెకు శతజయంతి

‘పరుగెత్తే నది నైనా బంధించును చిత్రం అంతటి ఆకాశమైనా ఇంతవును విచిత్రం’ ‘కొండపల్లి శేషగిరిరావు’ ‘గంగానది’ చిత్రాన్ని చూసి దాశరథి కృష్ణమాచార్యులు కవిత్వమల్లారు. అవును వీరి చిత్రాలను చూసి ఏ హృదయం స్పందించదు? ఏ కవి కలం కవిత్వం ఒలికించదు? కొండపల్లి చిత…

భారత్ ఉత్కంఠ విజయం

ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన రెండో టి20లో టీమిండియా రెండు వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. …

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుడు ప్రచారంపై హరీష్ రావు ఆగ్రహం

తాను పత్రికా సమావేశం పెట్టిన తర్వాతనైనా మేల్కొని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్నటి డేట్ (జనవరి 22, 2025)తో లెటర్ రాసి, శుక్రవారం విడుదల చేసినందుకు మాజీ మంత్రి హరీష్‌రావు ధన్యవాదాలు తెలిపారు. జనవరి 22వ తేదీనే నిజంగా లేఖ రాసి ఉంటే, ఆ రోజే మంత్రి మీడి…

శుక్రవారం రాశి ఫలాలు(24-01-2025)

మేషం – వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. కుటుంబంలో ఎదురైన చికాకులు తొలుగుతాయి. వృషభం –  ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుంటుంది. రుణాలు తీరి ఊరట చెందుతారు. ప్రయాణాలలో తొందరపాటు వద…

ఫిబ్రవరి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత

రాష్ట్రంలో వచ్చే ఫిబ్రవరి నెల నుంచి ఎండలు మండిపోతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతానికి రాష్ట్రంలో రాగల మూడు, నాలుగు రోజుల పాటు పొగమంచు ప్రభావం అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ సంచాల కులు డాక్టర్ నాగరత్న తెలిపారు. తూర్పు, ఈశాన్య జి…

గురువారం రాశి ఫలాలు(23-01-2025)

మేషం – మీ ఆలోచన విధానంలో మంచి మార్పులు చేసుకుంటాయి. పరపతి పెరుగుతుంది. సంఘంలో గౌరవం పొందుతారు. సంతానమునకు విద్యావకాశాలు. ఉద్యోగులకు కొత్త హోదాలు పొందుతారు. వృషభం –  అనుకోని ప్రయాణాలు చేస్తారు. జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలు చోటుచేసుకునే అవకాశా…

31న వస్తున్న ‘మద గజ రాజా’

హీరో విశాల్ లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ మద గజ రాజా. సుందర్.సి దర్శకత్వంలో జెమినీ ఫిలిం సర్క్యూట్ నిర్మాణంలో సంక్రాంతి సందర్భంగా తమిళ్ లో విడుదలై ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని, 50 కోట్లకు పైగా వసూలు చేసి, సంక్రాంతి కి విడుదలైన తమిళ సిని…

Load More
That is All